అక్రమ దందాలతో అడ్డు అదుపు లేకుండా డబ్బులు కూడబెట్టుకోని, ఆ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, డబ్బుల వలలో పడి మోసపోవద్దని మాజీ మంత్రి శ్రీధర్బాబు ప్రజలకు సూచించారు. ఐదేళ్ల పాటు నిబద్దతతో పని చేసే వారికి, అభివృద్ధి చేసే వారికి మాత్రమే ఓట్లు వేయాలనే తప్పా, వెయ్యికో, రెండు వేలకో ఆశించి ఓట్లు …
Read More »నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట
మంథని నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక కళాశాలు తీసుకువచ్చి సరస్వతి నిలయంగా మార్చడం జరిగిందన్నారు. మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడంతో స్థానికంగా ప్రభుత్వ, ప్రవేటు రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి …
Read More »ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధీ, తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల సంక్షేమమైనా, మంథని నియోజకవర్గ అభివృద్ధి అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇది వరకు తాము నిరూపించి చూపామన్నారు. కాంగ్రెస్ పార్టీపై, తమపై నమ్మకంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన, చేరుతున్న మంథని నియోజకవర్గ టీఆర్ఎస్, ఇతర పార్టీల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నామని, వారి …
Read More »నిరుద్యోగ యువతను నమ్మించి గద్దెకెక్కిన కేసీఆర్
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి గద్దెకెక్కిన కేసీఆర్, చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే బర్లు కాసుకొమ్మని బర్లు, గొర్లు కాసుకోమని గొర్లు, చేపలు పెంచుకోమని చేప పిల్లలను ఇచ్చి నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేశాడని, మరో మారు కెసిఆర్ మాయ మాటలకు నమ్మి ఓట్లు వేసి ప్రజలు …
Read More »నిరుద్యోగుల్ని నిండా ముంచిన కేసీఆర్
తెలంగాణ కల సాకారం అవ్వడానికి విద్యార్థులు, యువత చేసిన పోరాట ఫలితం, వారి త్యాగాలే కారణమని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో వారంతా తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒక సమగ్ర ప్రణాళిక ద్వారా లక్షలాది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాల …
Read More »గెలుపే లక్షంగా నేటి నుంచే సన్నద్ధం కావాలి
2019 జరి గే ఎన్నికల్లో కార్యకర్తలు గెలుపే లక్షంగా నేటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల అండదండలే పార్టీకి కొండంత బలమని అందు కు సమిష్టిగా ముందుకుసాగి పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలన్నారు. విభేదాలు వీడి సమన్వయంతోనే అందరం ముందుకు సాగినప్పుడే తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. పట్టణ, గ్రామ, నియోజకవర్గ …
Read More »కాంగ్రెస్ పార్టీ గెలుపు సందర్బంగా కమాన్ పూర్ లో స్వీట్లు పంపిణీ
ఈరోజు (20-03-2017) మంథని గ్రామపంచాయతిలో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి పుప్పాల భాగ్యలక్శ్మి విజయం సాధించింది. . మంథనిలో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సందర్బంగా కమన్ పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అత్యధిక సభ్యులు కాంగ్రెస్ బాల పరచిన అభ్యర్థికి …
Read More »తెలంగాణ జాగ్రఫీ పుస్తకావిష్కరణ
తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను విస్మరిస్తారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి ఉద్యోగాలకే పరిమితమైందని మాజీమంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్బాబు విమర్శించారు. తెలంగాణ సాధనపై పాఠ్యాం శాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాత్రను, తమ పార్టీ నేతల భాగస్వామ్యాన్ని పొందుపర్చకపోవడం శోచనీయమన్నారు. శాసనసభ మాజీ …
Read More »